Aitrel 4G Offer Launched


నిన్న మొన్నటివరకు 3జి అయినా 4జి అయినా పెద్ద తేడా లేదు . రిలయన్స్  జియో  పుణ్యమాని టెలికామ్  రంగం లో ఒక పెద్ద వార్ నడుస్తోంది . తాజాగా భారతీ  ఎయిర్ టెల్ తన వినియోగదారులకు సరికొత్త గా 4జి డేటా పాక్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ఈమిటంటే 90 రోజులపాటు ఉచితం గా 4జి డేటా స్పీడ్ ని ఉపయోగించుకోవచ్చు .  దీనికోసం ప్రస్తుతం ఉండే వినియోగదారులు 1,495  , కొత్త  వినియోగదారులైతే  1,494 తో రీఛార్జి  చేసుకోవలెను . ఇలా  చేసుకోవడం వలన 4జి దాటని 90 రోజులపాటు ఫ్రీగాపొందవచ్చు . 



కానీ , ఈ ఆఫర్ ప్రస్తుతం ఢిల్లీ లో మాత్రమే అమలులోఉంది , త్వరలో అన్ని రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అజయ్‌ పూరి తెలియచేసారు . దీని వలన తరచూ రీఛార్జి  చేసుకునే భాద తప్పుతుందని తెలియచేసారు 




About vasu

0 comments:

Post a Comment