Jio Summer Offer Double Data



ఇప్పుడు  టెలికామ్  రంగం లో డేటా వార్ నడుస్తుంది . జియో  రోజు కి ఒక ఆఫర్ తో  ప్రతి రోజు వినియోగదారులని  అచ్యర్యపరుస్తుంది . అలాగే  మళ్ళీ  సంచలనం  రేపింది. అది ఏమిటి  అంటే  జియో  వినియోగదారులకి రూ . 309 రీఛార్జి  ద్వారా రోజుకి 2జీబీ  చొప్పున 8 నెలలు  అందించనున్నారు . అయితే  ఈ ఆఫర్ కొన్ని మొబైల్ ఫోన్ లకి మాత్రమే అని తెలిపింది . 


శాంసంగ్ కొత్త గ విడుదల అయిన ఎస్8 మరియు  ఎస్8 ప్లస్ మొబైల్ ఫోన్ లకి  మాత్రమే  కావడం విశేషం . అయితే ఈ ఫోన్ లు మే 5 నుంచి వినియోగదారులకు  అందుబాటులోకి రానున్నాయి . 

About vasu

0 comments:

Post a Comment